అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
242 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Published on Wed, 09/02/2015 - 10:07
ముంబై: స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. మ్యాట్ విధించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో మార్కెట్ లాభాల బాట పట్టింది. ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 25,939ను తాకింది. గత రెండు సెషన్స్ లో 696 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మళ్లీ కోలుకుంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలక 7,800 మార్క్ ను మళ్లీ అందుకుంది. ఆసియా మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందడంతో మార్కెట్ లాభాల్లో నడుస్తోంది.
#
Tags