Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘స్కూటీనే కాదు పెట్రోలూ ఫ్రీ’
Published on Sun, 10/04/2015 - 12:21
పట్నా: బిహార్లో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీజేపీ మరో ప్రజాకర్షక హామీని ప్రకటించింది. పది, పన్నెండో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 5,000 మంది విద్యార్థినులకు స్కూటీలను ఇస్తామని ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా వాటికి రెండేళ్ల పాటు పెట్రోలును కూడా ఉచితంగా ఇస్తామని తెలిపింది.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నేత సుశీల్ మోదీ వెల్లడించారు. విద్యార్థినులకు స్కూటీ ఇస్తే అవి నడవడానికి పెట్రోలు ఎవరిస్తారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ విమర్శించిన నేపథ్యంలో సుశీల్మోదీ ఈ వాగ్దానాన్ని ఇచ్చారు.
#
Tags