విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మన్మోహన్పై అభియోగాలకు సుప్రీం నో
Published on Sat, 10/18/2014 - 04:18
న్యూఢిల్లీ: బొగ్గు శాఖను నిర్వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు పలు ఆ శాఖ మాజీ మంత్రులను పలువురిని బొగ్గు కేటాయింపుల స్కాంలో నేరపూరిత అభియోగాల పరిధిలోకి తీసుకురావాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.
బొగ్గు బ్లాకుల రద్దుకు దారితీసిన పిటిషన్ వేసిన ఎంఎల్ శర్మ అనే న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. మన్మోహన్, శిబూ సొరేన్, శ్రీప్రకాశ్ జైస్వాల్లపై నేరాభియోగాలు మోపేలా ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు.
#
Tags