amp pages | Sakshi

రూ. 2,858 కోట్ల విలువైన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు ఆమోదం

Published on Thu, 03/26/2015 - 01:38

న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డ్ (ఎఫ్‌ఐపీబీ) తాజాగా రూ.2,858 కోట్ల విలువైన 10 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలను ఆమోదించింది.  ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో షేర్‌ఖాన్ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ, ఓస్ట్రో ఎనర్జీలకు సంబంధించిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనలున్నాయి.

రూ.3,500 కోట్ల విలువైన షేర్ల మార్పిడి విధానం ద్వారా తన హోల్డింగ్ కంపెనీ హోల్సిమ్ (ఇండియా)లో 24 శాతం వాటాలు కొనడానికి సంబంధించి అంబుజా సిమెంట్స్ ప్రతిపాదనను మాత్రం సీసీఈఏ (ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ)కి నివేదించింది. ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను ఎఫ్‌ఐపీబీ క్లియర్ చేస్తుంది. అయితే రూ. 1.200 కోట్ల పైబడిన ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు సీసీఈఏ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది.
 
 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)