రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ
Published on Tue, 06/27/2017 - 14:13
ఆమ్స్టర్డమ్: అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత పోర్చుగల్లో పర్యటించిన ఆయన ఆ తర్వాత అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించారు. అక్కడ ఐటీ రంగ దిగ్గజాలు, ప్రవాస భారతీయులతో సమావేశమైన మోదీ కీలకమైన రెండో రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు.
తర్వాత నెదర్లాండ్స్కు వెళ్లారు. నెదర్లాండ్స్ పర్యటనలో ఆయన ఆ దేశ ప్రధాని మార్క్ రూట్తో భేటీ అవుతారు. భారత్-డచ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ డచ్లో పర్యటిస్తున్నారు.
#
Tags