వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ అరెస్టు
Published on Sat, 08/29/2015 - 12:46
రామచంద్రాపురం(రాజమండ్రి): తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురంలో ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించారు. పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. స్థానిక బస్ డిపో వద్ద ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకే ధర్నా చేపట్టారు.
దీంతో బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సహా కొందరు వైస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
#
Tags