బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిద్రలోనే కాల్చి చంపారు
Published on Thu, 09/03/2015 - 11:19
ముజఫర్ నగర్: ఓ వ్యక్తి నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. బాధితుడు సమేయ్ దీన్ అనే ఓ వ్యాపార వేత్త అని పోలీసులు గుర్తించారు.
ఏ ఉద్దేశంతో ఈ హత్య చేశారనే విషయం మాత్రం తెలియలేదు. బంధువులు ఈ హత్య చేసి ఉంటారా, లేదా రాత్రి పూట దోచుకోవాలనే కుట్రతో దొంగలు ఈ పనిచేశారా అనే కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags