నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరెంటు తీగలు తగిలి వ్యక్తి మృతి
Published on Sun, 08/30/2015 - 13:36
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మార్కెట్యార్డు ఎదుట కరెంటు షాక్ తగిలి ఓవ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీపై కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తెగి పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు.
#
Tags