వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిద్రిస్తున్న మహిళపై అత్యాచారం
Published on Wed, 09/17/2014 - 17:43
వెల్లింగ్టన్: నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన ప్రవాస భారతీయుడొకరికి న్యూజిలాండ్ న్యాయస్థానం ఆరేళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. నిందితుడిని తాజిందర్ పాల్ సింగ్(29)గా గుర్తించారు. తాత్కాలిక విజిట్ వీసాపై వచ్చిన అతడు క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో ఈ అకృత్యానికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
నిదిస్తున్న మహిళపై అత్యాచారం జరిపిన తర్వాత మరొకరి పాస్పోర్టుపై స్వదేశానికి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత న్యూజిలాండ్ ను తిరిగొచ్చాడు. అతడిపై అత్యాచారం, పాస్పోర్టు అక్రమాలకు పాల్పడినందుకు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం తాజిందర్ కు కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది.
#
Tags