వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నాకు పాతికేళ్ల అనుభవం.. ఆ వాయిస్ బాబుదే
Published on Thu, 06/11/2015 - 18:41
న్యూఢిల్లీ: వాయిస్ రికార్డుల్లో ఉన్నది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలేనని, ఇదేదో తాను ఊరికే చెప్పడంలేదని టీడీపీతో పాతికేళ్ల అనుభవం ఉండి చెప్తున్న మాటలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
సెబాస్టియన్, స్టీఫెన్ సన్తో మాట్లాడింది తానో కాదో చెప్పకుండా చంద్రబాబు దబాయించడం సిగ్గుమాలిన పని అని చెప్పారు. ఏపీ సీఎంతోపాటు తాము ఎవరి ఫోన్లు ట్యాప్ చేయలేదని అన్నారు. గత ఏడాదిగా తమ పాలనే ఒక్క ఆంధ్రులపై కూడా దాడి జరగలేదని, ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని చెప్పారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణలను కూల్చివేతలో తెలంగాణకు చెందిన వారి ఇళ్లు కూడా ఉన్నాయని తెలిపారు.
#
Tags