తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published on Sat, 08/29/2015 - 05:56

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో శనివారం స్వామివారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 4గంటలు సమయం పడుతోంది. కాగా, శుక్రవారం 66,887 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 17 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
 
గదుల వివరాలు:
 ఉచిత గదులు  - ఖాళీ లేవు
 రూ.50 గదులు  - ఖాళీ లేవు
 రూ.100 గదులు - ఖాళీ లేవు
 రూ.500 గదులు - ఖాళీ లేవు

 ఆర్జిత సేవల వివరాలు:
 ఆర్జిత బ్రహ్మోత్సవం  : ఖాళీ లేవు
 సహస్ర దీపాలంకరణ సేవ: 60 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం : ఖాళీ లే వు

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ