amp pages | Sakshi

మళ్లీ అధికారంలోకి వస్తాం: సోనియా

Published on Wed, 08/20/2014 - 17:45

న్యూఢిల్లీ: పగటి కలలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. యూపీఏ పథకాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపీకొడుతోందని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

మహిళా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీతో కలిసి సోనియా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 70వ జయంతిని పురస్కరించుకుని ఈ సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సునామీలా మారాల్సిన అవసరముందని సోనియా అభిప్రాపడ్డారు. తమ పార్టీ ప్రజలకు ఎంతో చేసిందని, బీజేపీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌