వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మళ్లీ అధికారంలోకి వస్తాం: సోనియా
Published on Wed, 08/20/2014 - 17:45
న్యూఢిల్లీ: పగటి కలలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. యూపీఏ పథకాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపీకొడుతోందని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
మహిళా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీతో కలిసి సోనియా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 70వ జయంతిని పురస్కరించుకుని ఈ సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సునామీలా మారాల్సిన అవసరముందని సోనియా అభిప్రాపడ్డారు. తమ పార్టీ ప్రజలకు ఎంతో చేసిందని, బీజేపీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
#
Tags