పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బీజేపీ కార్పొరేటర్ హత్య
Published on Sat, 10/25/2014 - 18:42
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో మద్యం తాగుతున్న ఓ బీజేపీ కార్పొరేటర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మహేష్ జైన్ (46) ఆగ్రా కార్పొరేషన్లో బీజేపీ చీఫ్ విప్గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రమోద్ జైన్, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆయన ఈద్గా కాలనీలో మద్యం తాగుతున్నారు.
ఇంతలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ప్రమోద్ జైన్ రివాల్వర్ నుంచే బుల్లెట్ బయటకు రావడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమోద్ సహా మరో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలుచేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
#
Tags