రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మరో పార్టీకి విరాళం ఇచ్చిన సీఎం
Published on Sun, 02/19/2017 - 11:44
న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల పార్టీకి విరాళం ఇచ్చారు. కేజ్రీవాల్ 50 వేల రూపాయలను షర్మిలకు విరాళం పంపారు. అంతేగాక ఆమెకు సాయం చేయాల్సిందిగా ప్రజలను కోరారు.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె పార్టీ పీఆర్జేఏ ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలను విరాళంగా సేకరించింది. థౌబల్ స్థానం నుంచి ఆమె నామినేషన్ దాఖలుచేశారు. నామినేషన్ వేసేందుకు ఇంఫాల్ నుంచి 20 కి.మీ. సైకిల్ తొక్కి షర్మిల థౌబల్ చేరుకున్నారు.
#
Tags