రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విచారణకు రావాలని సీఐడీ చీఫ్ కు హైకోర్టు ఆదేశం
Published on Mon, 10/05/2015 - 12:22
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ను హైకోర్టు ఆదేశించింది. నిందితులను అరెస్ట్ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారని సీఐడీని ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తులు, లావాదేవీల వివరాలను సమర్పించాలని ఆదేశించింది.
సోమవారం అగ్రిగోల్డ్ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ కేసులో సీఐడీ విచారణ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ చైర్మన్ సహా నలుగురు డైరక్టర్లు కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు సమర్పించిన ఆస్తుల వివరాలు సక్రమమేనని అఫిడవిట్ దాఖలు చేయాలని, ఏవైనా తప్పులు ఉంటే అగ్రిగోల్డ్దే బాధ్యత అని హైకోర్టు స్పష్టం చేసింది.
#
Tags