స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆత్మహత్యలకు బాధ్యులెవరు?
Published on Fri, 02/27/2015 - 05:38
- ట్విటర్లో జగన్ సూటి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు?’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక మీడియా ట్విటర్లో సూటిగా ప్రశ్నించారు. బుధవారం ట్విటర్ ఖాతా తెరిచిన జగన్.. గురువారం రైతుల ఆత్మహత్యలపై ట్వీట్ చేశారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శిస్తున్న క్రమంలో వారి బాధలను ప్రత్యక్షంగా చూస్తున్న జగన్ ట్విటర్లో తొలిసారి రైతు ఆత్మహత్యలపైనే స్పందించారు. ‘‘ఈ రైతు హత్యలకు కారణం.. మోసం చేసిన చంద్రబాబా? విఫలమైన ఆయన ప్రభుత్వమా? సరిగా నిలదీయని సమాజమా?’’ అంటూ రైతు ఆత్మహత్యలపై జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
#
Tags