వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
Published on Tue, 10/13/2015 - 15:38
కథలాపూర్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. భూషన్రావుపేటలో విద్యుదాఘాతానికి గురై మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామంలో దసరా ఉత్సవాల సందర్భంగా లైటింగ్ పని చేస్తున్న కథలాపూర్కు చెందిన గుండేటి రమేష్ (30) అనే కార్మికుడు విద్యుత్ తీగలు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
#
Tags