రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కరీంనగర్ను కరువు జిల్లాగా ప్రకటించాలి
Published on Tue, 02/09/2016 - 17:03
కరీంనగర్: కరీంనగర్ను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ ఉపాధి హామీ కింద కూలీలకు 200ల రోజులు పనిదినాలను కల్పించాలనీ, రోజు కూలీ రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
#
Tags