More

మిద్దె కూలి మహిళ మృతి

28 Jan, 2015 11:07 IST

గోపాల్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో మట్టి మిద్దె కూలి ఓ మహిళ మృతి చెందింది. మరొకరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య గౌడ్, సుగుణమ్మ(40) దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం వేకువజామున  ఒక్కసారిగా మట్టి మిద్దె కూలి వారిపైన పడింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన సుగుణమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. గాయాలైన వెంకటయ్య స్తానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్‌ రావు కౌంటర్‌

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు: భట్టి

తెలంగాణలోనే గ్యాస్‌ ధరలు ఎక్కువ: చిదంబరం

రౌడీషీటర్లపై ఉక్కుపాదం