అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నకిలీ వీసాతో పట్టుబడిన మహిళ
Published on Tue, 12/01/2015 - 18:04
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ వీసాతో ఓ మహిళ పట్టుబడింది. పట్టుబడ్డ మహిళ వైఎస్సార్ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. దుబాయ్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆమె పట్టుబడినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్టు అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags