రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వివాహిత ఆత్మహత్య
Published on Sun, 02/08/2015 - 16:25
ఆదిలాబాద్: భర్త నెల క్రితం చనిపోయాడు. భర్త లేని ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. రెండు నెలల పసిపాపను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని తానూరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగింది. తానూరుకు చెందిన మంజు (22)కు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్కు చెందిన యువకునితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. గతేడాది డిసెంబర్ 31న మంజు భర్త మృతి చెందాడు. దాంతో మంజు శిశువుతో కలసి వచ్చి తానూరులోని తల్లీదండ్రులు లాల, భారత్బాయి వద్ద ఉంటోంది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
(తానూర్)
#
Tags