రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వరకట్న వేధింపులకు ఇల్లాలు బలి
Published on Sat, 08/01/2015 - 19:15
తాడ్వాయి (నిజామాబాద్) : వరకట్న వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం దెమికలాన్ గ్రామానికి చెందిన సమీనా బేగం(30)ను భర్త, అత్త మామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో గత నెల 25న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
తీవ్ర గాయాలపాలైన ఆమెను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సమీనా బేగం పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందింది. దీనిపై తాడ్వాయి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.
#
Tags