చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళ ఆత్మహత్యాయత్నం
Published on Fri, 07/03/2015 - 20:22
కాచిగూడ (హైదరాబాద్) : మతిస్థిమితం కోల్పోయి రైలు కింద పడబోయిన ఓ మహిళను కాచిగూడ రైల్వే పోలీసులు రక్షించారు. రైల్వే ఇన్స్పెక్టర్ సి.లింగన్న తెలిపిన వివరాల ప్రకారం... కడప జిల్లా రాజంపేట మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య కల్లూరి కళావతమ్మ(42) శుక్రవారం రాజంపేట నుంచి బస్సులో కాచిగూడకు చేరుకుంది. అనంతరం రైల్వే స్టేషన్కు వెళ్లి రైలు పట్టాలపై పడుకుంది. గమనించిన రైల్వే పోలీసులు మహిళను కాపాడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోదరుడు రాంచంద్రారెడ్డికి ఆమెను అప్పగించారు.
#
Tags