మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తూకాల్లో మోసాలు: వేబ్రిడ్జి కేంద్రం సీజ్
Published on Tue, 10/13/2015 - 15:08
మోత్కూర్ (నల్లగొండ) : తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వేబ్రిడ్జిని అధికారులు సీజ్ చేశారు. నల్లగొండ జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాగర్ వే బ్రిడ్జి కేంద్రంలో తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్ బెనడిక్ట్ మంగళవారం తనిఖీలు నిర్వహించారు. టన్నుకు 30 కిలోలు తేడా వస్తున్నట్టు గుర్తించి సీజ్ చేశారు. ఈ వే బ్రిడ్జి కేంద్రంలో తూకాల మోసాలపై రైతులు రెండు రోజుల క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
#
Tags