కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి నేనే పంపించా..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
101 నదులపై జలమార్గం అభివృద్ధి: గడ్కరీ
Published on Wed, 04/01/2015 - 13:57
ఖమ్మం: దేశంలోని 101 నదులపై జలమార్గం అభివృద్ధి చేస్తామని కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. భద్రాచలంలో గోదావరి రెండవ బ్రిడ్జి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జలమార్గానికి సంబంధించి రానున్న పార్లమెంటు సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
దేశంలో సిమెంటు నిల్వలు బాగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. రోడ్ల నిర్మాణానికి సిమెంటు వినియోగించమని తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్తాపన చేసిన అనంతరం మంత్రి భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
#
Tags