అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్షక యజ్ఞం
Published on Sun, 08/02/2015 - 19:23
జన్నారం: వరుణుడు ముఖం చాటేశాడు.. కళ్ల ముందే పంటలు ఎండిపోతుండడంతో వాటిని రక్షించుకోవడానికి అన్నదాతలు నాటా పాట్లు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కవ్వాల్, కొత్తపేట్, దేవునిగూడ, కామన్పల్లి, కిష్టాపూర్ ప్రాంతాల్లో రైతులు వేసిన నారు మడి ఎండిపోతోంది. దీంతో దేవునిగూడకు చెందిన రైతులు పోకల పోశన్న, ముత్యం పోశన్న, తిరుపతి సుమారు అర కిలోమీటరు దూరం నుంచి కుటుంబ సభ్యులతో కలసి ఇలా బిందెలతో నీరు తెచ్చి నారును బతికించే ప్రయత్నం చేస్తున్నారు.
#
Tags