రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సాగర్ చివరి ఆయకట్టుకు నీరు: హరీశ్రావు
Published on Sat, 10/28/2017 - 03:06
ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణతో పాలేరులోని చివరి ఆయకట్టుకు నీరందించే వెçసులుబాటుకలిగిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ పనులు కేవలం 33శాతమే జరగ్గా...ప్రస్తుతం 95శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
గతంలో 1.64లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉండగా తమ ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల అది 33వేల ఎకరాలకు తగ్గిందన్నారు. సాగర్నుంచి పాలేరుకు నీరు చేరేందుకు గతంలో 3 రోజులు పట్టేదని, కానీప్రస్తుతం రెండురోజుల్లోనే నీరొచ్చే అవకాశంఉందన్నారు.
#
Tags