అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పెట్రోల్బంక్లో వాగ్వివాదం
Published on Sat, 08/01/2015 - 08:39
బయ్యారం(ఖమ్మం): తగ్గిన ధరల అనుసారంగా పెట్రోల్ పోయకుండా పాతరేటునే కొనసాగిస్తున్న పెట్రోల్బంక్ సిబ్బందితో వాహనదారులు వాగ్వివాదానికి దిగారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బయ్యారంలోని అంబాభవాని పెట్రోల్బంక్లో శనివారం ఉదయం జరిగింది. బయ్యారంలో ఒక్కటే పెట్రోల్బంక్లో ఉండటంతో.. ఇతర మార్గంలేక తెల్లవారుజాము నుంచి వినియోగదారులు పాత రేటుకే పెట్రోల్ కొట్టించుకున్నారు. ఉదయం కొంతమంది వాహనదారులు ఈ విషయం పై గొడవకు దిగారు. దీంతో పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన సిబ్బంది తాజా రేట్లకు పెట్రోల్ విక్రయిస్తున్నారు.
#
Tags