స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'పవన్ కల్యాణ్ ఇంటి ముందు బైఠాయిస్తా'
Published on Tue, 06/30/2015 - 08:19
హైదరాబాద్: ‘అవినీతిని రూపుమాపుతా...నిలదీస్తా’ అంటూ గత ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన సినీనటుడు పవన్ కల్యాణ్ ‘ఓటుకు కోట్లు’ అంశంపై ఎందుకు స్పందించడం లేదని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు పార్టీ పెట్టి కనిపించకుండా పోయిన ఆయన..చంద్రబాబు, రేవంత్రెడ్డిల బండారం బట్టబయలైనా ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
ఈ విషయంపై అడిగేందుకు తాను రెండు మూడు రోజుల్లో పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్తానని వీహెచ్ పేర్కొన్నారు. తగిన సమాధానం రాకుంటే ఆయన ఇంటి ముందు బైఠాయిస్తానని హెచ్చరించారు. సోమవారం రాజేంద్రనగర్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలన్ సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో హనుమంతరావు పాల్గొన్నారు.
#
Tags