అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సఫారీ వాహనాన్ని వదిలివెళ్లిన దుండగులు
Published on Thu, 07/13/2017 - 12:16
వికారాబాద్: జిల్లాలోని దరూర్ మండలం నాగసందర్ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి టాటా సఫారీ వాహనాన్ని వదిలేసి వెళ్లారు. రోడ్డు పక్కన వాహనం ఆగి ఉండటం గుర్తించిన స్థానికులు అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి వేలిముద్రలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాహనం మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాహనం సమీపంలోనే ఖాళీ మద్యం సీసాలతో పాటు కొన్నిదుస్తువులు చిందర వందరగా పడేసి ఉండటం అనుమానులకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
#
Tags