ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్ధులకు గాయాలు
Published on Mon, 05/15/2017 - 11:17
మేడ్చల్: వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించగా విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని కొండాపూర్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
నగరంలోని విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన లోకేష్(22), లక్ష్మణ్(22) బైక్పై వెళ్తూ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags