ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇద్దరు కూలీల దారుణ హత్య
Published on Wed, 07/01/2015 - 11:27
జగిత్యాల (కరీంనగర్): జగిత్యాల మండల కేంద్రంలోని గోవిందపల్లె కాలనీలో ఇద్దరు కూలీలను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో మోది పక్కనే ఉన్న డ్రైనేజీలో పడేశారు. మృతులు పట్టణంలోని గోత్రాల కాలనీకి చెందిన కనకయ్య (40), భారతి (45)గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
#
Tags