జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముఖేష్ గౌడ్ చేరికపై టీ టీడీపీ నేతల భేటీ
Published on Thu, 01/29/2015 - 12:50
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీలో వలసలు జోరు నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేతలు గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎల్. రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, ఉమా మాధవరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కృష్ణయాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేల వలసలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ముఖేష్ గౌడ్ చేరికపై చర్చించినట్లు సమాచారం.
కాగా ఇప్పటికే తెలంగాణలో పలువురు టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. కాగా ముఖేష్ గౌడ్ పార్టీలో చేరే అంశంపై తెలుగు తమ్ముళ్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకు వచ్చేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
#
Tags