13న టీఎస్‌పీఈసెట్-2015 ప్రకటన

Published on Tue, 03/10/2015 - 03:37

హైదరాబాద్: రెండు సంవత్సరాల బీపీఈడీ కోర్సులో ప్రవేశానికి టీఎస్‌పీఈసెట్-2015 ప్రకటన ఈ నెల 13న విడుదల చేయనునట్లు కన్వీనర్ ప్రొ. ప్రభాకర్‌రావు తెలిపారు. సోమవారం ఓయూలో రాష్ట్ర ఉన్నత విద్యమండలి చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి అధ్యక్షతన టీఎస్‌పీఈసెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 13న ప్రకటన, 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ, మే 11న ప్రవేశపరీక్షను నిర్వహించనునట్లు చెప్పారు. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ