బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ముగిసిన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు
Published on Mon, 05/04/2015 - 15:55
నల్గొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ విజయవిహార్ లో మూడు రోజుల పాటు జరిగిన టీఆర్ఎస్ శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి. టీఆర్ఎస్ చేపట్టిన శిక్షణా తరగతుల్లో ప్రధానంగా 10 అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇచ్చారు.
దీనిలో భాగంగానే చివరి రోజులన జడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాగార్జనసాగర్ బౌద్ధరామానికి ప్రత్యేక అథారిటి ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.
#
Tags