అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలపాలి'
Published on Wed, 09/17/2014 - 10:00
హైదరాబాద్ : తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం తెలంగాణ భవన్పై జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 రాజుల పాలన నుంచి...ప్రజా పాలన వచ్చిన రోజుని అన్నారు. నిజాం నవాబుకు ధన్యవాదాలు తెలిపాలని నాయిని అన్నారు. సొంత దేశాన్ని వదులుకుని హైదరాబాద్ను నిజాం నవాబు భారతదేశంలో విలీనం చేశారని ఆయన పేర్కొన్నారు.
#
Tags