amp pages | Sakshi

ఔటర్‌పై నిలిచిన ట్రావెల్స్ బస్సు

Published on Sun, 03/01/2015 - 23:52

మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా): మరో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను నానా యాతనకు గురిచేసింది. హైదరాబాద్ నుంచి 45 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి చెన్నైకు బయల్దేరిన కేశినేని ట్రావెల్స్ బస్సు ఔటర్ రింగ్ రోడ్డుపై నిలిచిపోయింది. ఏసీలో సమస్య తలెత్తడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి మెకానిక్‌కు కబురు పెట్టాడు. సమస్య సరిచేసిన తర్వాత బస్సు బయల్దేరుతుందని సమాచారం. అయితే, 8.45 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకూ ప్రయాణికులు ఔటర్‌పై పడిగాపులు కాయాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.
 

Videos

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

కాకినాడ గెలుపుపై కన్నబాబు రియాక్షన్

ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్

టీడీపీ నాయకుల దాష్టీకం..

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)