అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుండెపోటుతో ట్రైనీ ఎస్సై మృతి
Published on Thu, 02/09/2017 - 10:27
కరీంనగర్: పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న ఏఆర్ ఎస్సై గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. అంబర్పేట్ సీపీఎల్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న యాదగిరిరావు ప్రమోషన్ పొంది ఏఆర్ ఎస్సైగా కరీంనగర్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
ఈ క్రమంలో గురువారం ఉదయం శిక్షణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన సహచరులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించగా.. మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
#
Tags