రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కూలిన ట్రైనీ విమానం; ఇద్దరు పైలట్ల మృతి
Published on Sun, 10/06/2019 - 13:47
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బేగంపేట విమానాశ్రయానికి చెందిన ఓ శిక్షణా విమానం బంట్వారం మండలం సుల్తాన్ పూర్ గ్రామ సమీపంలోని పంటపొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైనీ పైలట్లు మృతి చెందినట్లు తెలుస్తుంది. వర్షం కారణంగా విమానం అదుపుతప్పి బురదలో కూరుకుపోయినట్లు తెలుస్తుంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే బేగంపేట్ ఎయిర్పోర్ట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో ట్రైనీ పైలట్ ప్రకాష్ విశాల్తో పాటు ఓ మహిళా పైలట్ కూడా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags