IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మానవత్వం.. మాతృత్వం
Published on Sat, 03/14/2020 - 07:49
అసెంబ్లీ ఎదురుగా ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద ట్రాఫిక్ క్రేన్ వర్కర్ను ఓ ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడటంతో స్థానిక పోలీసులు అతనికి సపర్యలు చేసి 108కు ఫోన్ చేశారు. ఎంతసేపటికీ అంబులెన్స్ రాకపోవడంతో అదే క్రేన్లోనే ఇలా బల్లపై ఉంచి ఆస్పత్రికి తరలించారు.
మాతృత్వం
ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ కార్యక్రమం ఉండటంతో శుక్రవారం ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. విధి నిర్వహణలో భాగంగా ఓ కానిస్టేబుల్ తన కూతురిని తీసుకొని విధుల్లో పాల్గొంది.
#
Tags