కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్నూలు జిల్లాలో పులుల సంచారం
Published on Sat, 12/16/2017 - 13:16
సాక్షి, కర్నూలు: కర్నూరు జిల్లా వెలుగోడు శివారులో శనివారం కలకలం రేగింది. వెలుగోడు శివారు గ్రామాల్లో పులులు సంచరిస్తున్నాయని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమీప అడవుల్లో చిరుత పులులను చూసిన కొందరు గ్రామస్తులకు తెలిపారు.
దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టిన అధికారులు రెండు పులులను పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా మరో పులి కోసం అధికారులు గాలిస్తున్నట్టు తెలుస్తోంది.
#
Tags