కూటమికి బిగ్ షాక్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భద్రాచలం చేరుకున్న గవర్నర్ దంపతులు
Published on Thu, 04/06/2017 - 09:58
భద్రాచలం: గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. మిథిలా స్టేడియంలో వైభవంగా జరగనున్న శ్రీరాముడి మహాపట్టాభిషేకం కార్యక్రమంలో గవర్నర్ దంపతులు పాల్గొననున్నారు.
ఇప్పటికే భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇటు గవర్నర్ దంపతులు, అటు భక్తులు భారీగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
#
Tags