amp pages | Sakshi

ఆ మహిళ ఐఎస్‌ఐఎస్‌లో చేరలేదు: సీపీ

Published on Sun, 02/01/2015 - 07:36

  • రెండు నెలల కిందటే కౌన్సెలింగ్ ఇచ్చాం  టర్కీ వెళ్లిన వారిపై ప్రత్యేక నిఘా
  •  సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్, అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్లి ఆ తర్వాత మనసు మార్చుకుని తిరిగి స్వదేశానికి చేరుకుందని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో రెండు నెలల కిందటే ఆమెను పిలిపించి  కౌన్సిలింగ్ చేశామన్నారు. మీడియాలో వచ్చిన ప్రకారం ఆమె ఇరాక్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలో రెండు నెలలు శిక్షణ తీసుకుందని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు సిద్ధమైన పలువురు నగర యువకులను వారి కుటుంబ సభ్యులతో కలసి కౌన్సెలింగ్ చేశామన్నారు. అయితే టర్కీ, ఇరాక్, సిరియా వెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
     

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌