రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిప్ సిస్టమ్ తొలగించాలి : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు
Published on Thu, 04/18/2019 - 14:49
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ డిపార్ట్మెంట్ సెలక్షన్స్లో సెన్సార్ చిప్ సిస్టమ్ను తొలగించాలని ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారమిక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆందోళన నిర్వహించారు. రేడియో ఫ్రిక్వేన్సీ ఐడెంటిఫై(ఆర్ఎఫ్ఐ) సిస్టం ద్వారా ఈవెంట్స్ నిర్వహించడం వలన ఇబ్బందులు తలేత్తాయని వారు ఆరోపించారు. ఈవెంట్స్లో సెలక్ట్ కాని వారిని కూడా తుది పరీక్షకు అనుమతిచ్చారని తెలిపారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే క్రిమినల్ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు.
#
Tags