అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'బాబు వచ్చాడు.. తెలంగాణలోనూ వర్షాల్లేవు'
Published on Mon, 08/25/2014 - 15:08
చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో కూడా వర్షాలు పడట్లేదని ప్రజలు అనుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాళ్లు ఆరోపించారు.
ఇక తెలంగాణలో కరెంట్ కోతలకు కాంగ్రెస్సే కారణమని నాయిని నరసింహారెడ్డి, జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే నైతిక హక్కు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లేదని, టీ కాంగ్రెస్ నేతలంతా బఫూన్లలా వ్యవహరిస్తున్నారని వాళ్లు మండిపడ్డారు.
#
Tags