వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాపూఘాట్ వద్ద మహాత్ముడికి కేసీఆర్ నివాళి
Published on Thu, 10/02/2014 - 11:13
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీ 145వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. లంగర్హౌజ్లోని బాపూఘాట్ వద్ద కేసీఆర్.... గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు గవర్నర్ నరసింహన్, మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ బాపూఘాట్ భూముల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
#
Tags