రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించింది'
Published on Sat, 04/02/2016 - 17:44
హైదరాబాద్ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిర్మాణాత్మక సలహాలివ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తెలంగాణ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించి పారిపోయిందన్నారు. తమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డ వద్దే ఎక్కువ నీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#
Tags