నేటితో ముగియనున్న టీ.అసెంబ్లీ సమావేశాలు

Published on Sat, 11/29/2014 - 09:34

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్పై ప్రకటన చేయనున్నారు. సభలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఇక శాసనమండలి సమావేశాలు నిన్నే నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ