రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సౌదీ అరేబియాలో తెలంగాణ కార్మికుల నిరసన
Published on Sat, 03/07/2020 - 08:16
సాక్షి, మల్యాల(చొప్పదండి): గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సౌదీ అరేబియాలోని రియాద్ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వే దిక ఉపా«ధ్యక్షుడు బడుగు లక్ష్మణ్, సలహా దారుడు సత్రబోయిన దేవన్న, ఇన్చార్జి ఉప్పల్వాయి శంకర్, కోఆర్డినేటర్స్ గుండబోయిన కృష్ణ, కంకార్ల సురేశ్ ఆధ్వర్యంలో ప్లకార్డులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
#
Tags