amp pages | Sakshi

టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు విప్

Published on Sat, 05/30/2015 - 21:16

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి ఓటేయాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. అసెంబ్లీలో పార్టీ విప్ ప్రకాశ్ గౌడ్ సంతకంతో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం 15 మందికి రిజిస్టర్ పోస్టు ద్వారా విప్‌ను పంపించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవగా, శనివారం గులాబీ కండువా కప్పుకున్న మాధవరం కృష్ణారావుతో కలిపి ఐదుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

వారిలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా మంత్రిగా కొనసాగుతున్న విషయం విదితమే. టీఆర్‌ఎస్‌లో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినా, రహస్య ఓటింగ్ కావడంతో దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నారో తెలియని పరిస్థితిలో విప్ జారీ వృధా ప్రయాసేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)